IndiGo: ఇండిగో విమానం ఆలస్యం కావడంతో 100 మంది ప్రయాణికులు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. సాంకేతిక లోపం కారణంగా 16 గంటల ఆలస్యం కావడంతో ఇస్తాంబుల్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రయాణికులకు విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.
Maharastra : ఇండిగో విమానం 6ఈ 1303 సాంకేతిక కారణాల వల్ల ముంబై నుండి దోహాకు వెళ్లడం ఆలస్యమైంది. తర్వాత వాటిని రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముంబై ఎయిర్పోర్ట్లో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయం లోపలికి వెళ్తుండగా ఆమెను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. డ్రస్కు తగ్గట్టుగా ఆమె మ్యాచింగ్ బ్లాక్ గ్లాసెస్ ధరించింది. ఆమెను గుర్తుపట్టలేకపోయారు.
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.. ఇది ముంబై నుండి బెర్లిన్ వరకు ఎయిర్లైన్స్ నుండి బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీల వరకు అన్నింటిని ప్రభావితం చేసింది.
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.. ఇది ముంబై నుండి బెర్లిన్ వరకు ఎయిర్లైన్స్ నుండి బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీల వరకు అన్నింటిని ప్రభావితం చేసింది.
టీ20 క్రికెట్ ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియాకు దేశం ఘనంగా స్వాగతం పలుకుతోంది. ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే భారత క్రికెట్ జట్టు విమానానికి వాటర్ క్యానన్ సెల్యూట్తో స్వాగతం పలికారు.
Nagarjuna Hugged Handicapped Fan Who Pushed By His Bodyguard At Mumbai Airport : స్టార్ హీరో నాగార్జున జూన్ 26న ముంబై ఎయిర్పోర్ట్లో తన బాడీ గార్డ్ నెట్టివేసిన అభిమానిని కలిశాడు. దివ్యాంగుడైన అభిమానిని కలవడమే కాకుండా ఒక హగ్గు కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆ అభిమాని ఆనందం మీరు చూడాల్సిందే చూడాల్సిందే. ఇటీవల నాగార్జునకు సంబంధించిన వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. అందులో ఈ అభిమాని నాగార్జునను ఎయిర్పోర్టులో…
ఇన్నాళ్లు సౌత్ సినిమాని శాసించిన నాగార్జునకు అభిమానుల కొరత లేదు. ప్రజలు అతన్ని చాలా ప్రేమిస్తున్నప్పటికీ, ఇటీవల ఒక వీడియో ద్వారా అతను చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది.
చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో విమానం సురక్షితంగా ముంబైలో ల్యాండ్ అయింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేసినట్లు ఇండిగో తన ప్రకటనలో తెలిపింది.