చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో విమానం సురక్షితంగా ముంబైలో ల్యాండ్ అయింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేసినట్లు ఇండిగో తన ప్రకటనలో తెలిపింది.
ఈ మధ్యకాలంలో తరచుగా విమానాలకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పరిపాటుగా మారింది. విమానంలో సాంకేతిక లోపాల కారణంగా మంటలు రావడం, లేకపోతే మిగతా సమస్యల వల్ల అనేక విషయాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా ఓ విమానం ఇంజన్ లో చెలరేగిన మంటల కారణంగా ఎమర్జెన్సీ లాండింగ్ సంబంధించిన ఇన్స�
ఈ మధ్య విమానాల్లో ప్రయాణికులు తిక్క తిక్క పనులు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. కొంత మంది చిల్లరగా ప్రవర్తించి.. మరికొందరు తొటి ప్రయాణికుల పట్ల అమర్యాదగా ప్రవర్తించి జైలు పాలవుతుంటే..
Bomb Threat : పారిస్ నుంచి ముంబయికి వస్తున్న విస్తారా ఎయిర్లైన్స్ విమానాలపై బాంబులు వేస్తామని బెదిరింపులు రావడంతో ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మొత్తం 20 కేసుల్లో 12.74 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఒక పారిశ్రామికవేత్త ముంబై విమానాశ్రయంలో ఒక ప్లేట్ పానీ పూరి యొక్క అధిక ధరపై తన ఆశ్చర్యాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ అంతటా వైరల్ గా మారింది. మామూలుగా మనం రోడ్డు పక్కల దొరికే పానీ పూరి బండి వద్ద ప్లేట్ పానీపూరీలకు 20 రూపాయల నుంచి 40 మధ్యలో చెల్లిస్తాము. అదే కాస్త రెస్టా
ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ భారీగా వజ్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఇక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలను, తమ శరీరంపై ఉన్న బట్టల్లో బంగారాన్ని దాచి తీసుకువస్తున్నట్లు సమాచారం.
Mumbai : ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఐఏ)లో ఐదు వేర్వేరు కేసుల్లో రూ.1.72 కోట్ల విలువైన 2.99 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్ స్వాధీనం చేసుకుంది.