Madhya Pradesh : మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన మధ్యప్రదేశ్లోని రేవాలో వెలుగు చూసింది. ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముందుగా మహిళ భర్తను కొట్టి బందీగా పట్టుకున్నారు.
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని రేవాలో తప్ప తాగిన ప్రిన్సిపాల్ వీడియో వైరల్గా మారింది. క్లాసులో కూర్చున్న విద్యార్థులకు ప్రిన్సిపాల్ సెలవు ఇచ్చి ఇంటికి పంపించారని ఆరోపించారు.
మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. రౌడీ గ్రామంలో భర్త, భార్య, ముగ్గురు పిల్లల మృతదేహాలు ఉరివేసుకుని కనిపించాయి. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటనా స్థలానికి చేరుకున్నారు.
MadhyaPradesh : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం ఘటన వెలుగు చూసింది. దాదాపు ఆరు నెలల క్రితం తనను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో అమానుషకరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో కట్ని పోలీసులు ఓ మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కొట్టడం, మరోవైపు ఆమెపై సెక్షన్ 151 కింద తనని జైల్లో పెట్టడం కనిపిస్తుంది.
Madhya Pradesh: ట్రయాంగిల్ లవ్, ఆపై ప్రియుడిపై పిచ్చి ప్రేమ కారణంగా ఆమె దారుణానికి ఒడికట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని చింద్వారాలో జరిగింది. అక్కడ రెస్టారెంట్లో కలిసి పనిచేస్తున్న యువకుడికి, ఓ అమ్మాయికి మధ్య ప్రేమ పుట్టింది.
MadhyaPradesh: మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో ఓ మైనర్పై సామూహిక అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక నిందితుల బారి నుంచి తప్పించుకుని రైల్వే ఓవర్బ్రిడ్జిపై నుంచి దూకింది.
Sniffer Dogs: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో స్నిఫర్ డాగ్లను ఎంపీ పోలీసులు సత్కరిస్తున్నట్లు చూపిస్తుంది. మధ్యప్రదేశ్ పోలీసులు పదవీ విరమణ వేడుకను నిర్వహించారని, ఇందులో మొత్తం 10 స్నిఫర్ డాగ్లను సన్మానించారని వైరల్ వీడియో ద్వారా తెలుస్తోంది.
Manchu Lakshmi: ప్రస్తుత సమాజంలో ఆడవారికి రక్షణ లేదు అన్నది నమ్మదగ్గ నిజం. అమ్మ కడుపులో తప్ప బయట ఎక్కడా అమ్మాయిలకు రక్షణ లేదు. ఇక ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కవచంలా ఉంటామని ప్రమాణం చేసిన పోలీసులే..