Bhopal Gas Tragedy : మధ్యప్రదేశ్లోని యూనియన్ కార్బైడ్ విషపూరిత వ్యర్థాలను తీసుకురావడాన్ని నిరసిస్తూ పితాంపూర్లో పెద్ద దుమారం చెలరేగింది. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లాలో అక్టోబర్ 21న ఇర్ఫాన్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇర్ఫాన్ తండ్రి హసన్ ఖాన్ కాంట్రాక్ట్ ఇచ్చి తన కొడుకును చంపేశాడని పోలీసులు చెబుతున్నారు.
Madhya Pradesh : మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన మధ్యప్రదేశ్లోని రేవాలో వెలుగు చూసింది. ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముందుగా మహిళ భర్తను కొట్టి బందీగా పట్టుకున్నారు.
Reel Turns Tragic: రీల్స్ పిచ్చి యువత ప్రాణాలు తీస్తోంది. ఈ జాడ్యం పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ప్రమాదకరమైన స్టంట్లు ద్వారా వ్యూస్ ఎక్కువగా రాబట్టేందుకు చేసే పిచ్చి ప్రయత్నాలు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
Bhopal : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్లోని మంత్రిత్వ శాఖ భవనంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. వల్లభ్భవన్లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి.
Bhopal Missing Girls: భోపాల్లోని వసతి గృహం నుంచి తప్పిపోయిన 26 మంది బాలికల ఘటనపై పెద్ద రిలీఫ్ న్యూస్ వచ్చింది. బాలికలందరి జాడను గుర్తించిన పోలీసులు వారిని సురక్షితంగా వెతికి తీసుకొచ్చారు.
Madhyapradesh: మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లోని భావ్సా గ్రామంలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. అక్కడ కోతులను కాపాడేందుకు అటవీ శాఖ, జలవనరుల శాఖ సంయుక్తంగా ఓ వంతెన నిర్మించారు.
Digvijay Singh: మధ్యప్రదేశ్ ఎన్నికల పోరులో కాంగ్రెస్, బీజేపీల మధ్య వాగ్వాదం పెరిగింది. బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ హితేష్ బాజ్పాయ్పై సమాచార, సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66 కింద కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీకి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.