Home
Mp News
Mp News News
-
Raja Raghuvanshi: ‘మా కొడుకు తిరిగి వచ్చాడు..’ రాజా రఘువంశీ మరణానంతరం జన్మించిన బిడ్డ.. భావోద్వేగానికి గురైన ఫ్యామిలీ
గతేడాది జరిగిన రాజ రఘువంశీ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా రాజా రఘువంశీ సంఘటన మరోసారి వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన, ఎంతో చర్చనీయాంశమైన రాజా రఘువంశీ హత్య కేసు భావోద్వేగభరితమైన, దిగ్భ్రాంతికరమైన మలుపు తిరిగింది. ఆ కుటుంబంలో ఒక పసికందు జన్మించడాన్ని ఆ కుటుంబం అద్భుతంగా భావిస్తోంది. నివేదికల ప్రకారం, కొన్ని నెలల క్రితం రాజా రఘువంశీని కోల్పోయిన అదే కుటుంబంలో ఈ బిడ్డ జన్మించింది. అత్యంత… -
Bhopal Gas Tragedy : ‘భోపాల్ గ్యాస్ దుర్ఘటన వ్యర్థాలను కాల్చడానికి అనుమతించం’..ఇండోర్ లోపోలీసులు లాఠీఛార్జ్
Bhopal Gas Tragedy : మధ్యప్రదేశ్లోని యూనియన్ కార్బైడ్ విషపూరిత వ్యర్థాలను తీసుకురావడాన్ని నిరసిస్తూ పితాంపూర్లో పెద్ద దుమారం చెలరేగింది. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. -
MP News: రూ. 50వేలు ఇచ్చి.. కుమారుడిని హత్య చేయించిన తండ్రి..
మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లాలో అక్టోబర్ 21న ఇర్ఫాన్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇర్ఫాన్ తండ్రి హసన్ ఖాన్ కాంట్రాక్ట్ ఇచ్చి తన కొడుకును చంపేశాడని పోలీసులు చెబుతున్నారు. -
Madhya Pradesh : భర్తను చెట్టుకు కట్టేసి అతడి కళ్ల ముందే భార్యపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్
Madhya Pradesh : మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన మధ్యప్రదేశ్లోని రేవాలో వెలుగు చూసింది. ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముందుగా మహిళ భర్తను కొట్టి బందీగా పట్టుకున్నారు. -
Madhyapradesh : జబల్పూర్లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన సోమనాథ్ ఎక్స్ప్రెస్
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ సోమనాథ్ ఎక్స్ప్రెస్కు చెందిన రెండు కోచ్లు పట్టాలు తప్పాయి. -
Reel Turns Tragic: రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. ఉరి బిగుసుకుని 11 ఏళ్ల బాలుడి మృతి
Reel Turns Tragic: రీల్స్ పిచ్చి యువత ప్రాణాలు తీస్తోంది. ఈ జాడ్యం పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ప్రమాదకరమైన స్టంట్లు ద్వారా వ్యూస్ ఎక్కువగా రాబట్టేందుకు చేసే పిచ్చి ప్రయత్నాలు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. -
Bhopal Crime News : భోపాల్లో బస్సు డ్రైవర్పై దాడి చేసిన వ్యక్తులు.. వీరోచితంగా పోరాడిన కండక్టర్
Bhopal Crime News : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నడుస్తున్న సిటీ బస్సులోకి చొరబడి ఇద్దరు వ్యక్తులు గూండాయిజానికి పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. -
Bhopal : భోపాల్లోని మంత్రాలయ భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. లోపల చిక్కుకున్న ప్రజలు
Bhopal : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్లోని మంత్రిత్వ శాఖ భవనంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. వల్లభ్భవన్లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. -
Bhopal Missing Girls: భోపాల్ వసతి గృహం ఘటన.. మిస్సయిన 26మంది బాలికలు సురక్షితం
Bhopal Missing Girls: భోపాల్లోని వసతి గృహం నుంచి తప్పిపోయిన 26 మంది బాలికల ఘటనపై పెద్ద రిలీఫ్ న్యూస్ వచ్చింది. బాలికలందరి జాడను గుర్తించిన పోలీసులు వారిని సురక్షితంగా వెతికి తీసుకొచ్చారు. -
Madhyapradesh: వారెవ్వా.. కోతులను కాపాడేందుకు ఏకంగా వంతెనే కట్టేశారు
Madhyapradesh: మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లోని భావ్సా గ్రామంలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. అక్కడ కోతులను కాపాడేందుకు అటవీ శాఖ, జలవనరుల శాఖ సంయుక్తంగా ఓ వంతెన నిర్మించారు.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!