Vishaka MP MVV Satyanarayana Family Kidnapped: ఏపీలో కిడ్నాప్ కలకలం రేగింది. ఏకంగా అధికార వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీలను కిడ్నాపర్లు అపహరించారని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం రిషికొండలోని ఆయన ఇంట్లోకి దూరిన దుండగులు వారిని కిడ్నాప్ చేశారని చెబుతున్నారు. ఉదయం 6-7 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైదరాబాద్…