నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హేమా హేమీలకు ఓటమి తప్పదు.. ఎన్నికల్లో ఓడిపోయిన కవితకు మా గురించి మాట్లాడే అర్హత లేదు అని ధర్మపురి అర్వింద్ అన్నారు.
MP Arvind gave a strong counter to MLC Kavita: అయ్యెపాపం కవితకు బాగలేనట్టున్నది. మన ఎమ్మెల్సీ గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కూతురు. ఎన్నడు ఏపాపం చేయలే.. రూపాపం తినలేదు.
MLC Kavitha: నన్ను అనే మాటలు మీ ఇంట్లో ఆడవాళ్లను అంటే మీరు పడుతారా? అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. అరవింద్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆవేదన చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బీజేపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ...
రేవంత్ రెడ్డి, breaking news, latest news, telugu news, akula lalitha, mp arvind
సోనియా రాహుల్ గాంధీ జాతి వ్యతిరేకులని, కాంగ్రెస్ అధికారంలో వస్తే కేసీఆర్ కంటే ఫాస్ట్ గా రేవంత్ రాష్ట్రంలో భూములు అమ్మేస్తారన్నారు నిజమాబాద్ ఎంపీ అరవింద్. ఇవాళ ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, mp arvind, congress, bjp
పసుపు సనాతన ధర్మం.. పసుపు బోర్డు తన రాజకీయ పునాది అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో మూసిన చక్కర ఫ్యాక్టరీ తెరిపించిన ఘనత బీజేపీదేనన్నారు. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ తాళలు తెరిపిస్తానని.. ఈ ప్రాంత రైతులకు మళ్ళీ పూర్వ వైభవం తెస్తానని తెలిపారు.
పసుపు బోర్డ్ పై పింక్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేక పోతున్నారని, నేషనల్ టర్మరిక్ బోర్డ్ కేబినెట్ ఆమోదించిందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. పింకీలకు ఏం పిసుక్కోవాలో అర్థం కావడం లేదని, breaking news, latest news, telugu news, mp arvind, cm kcr
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ( అక్టోబర్ 3వ తారీఖు) నిజామాబాద్ కు వస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో నిర్మించిన ఎన్టీపీసీని 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును ఇందూర్ వేదికగా ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు అని తెలిపారు.