ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా భారీగానే పెరిగిపోయారు.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా కేవలం బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే అవ్వలేదు.. దేశాల్లో కూడా ఫాలోయింగ్ పెరిగింది.. ఆయన నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. సోషల్ మీడియాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు కూడా.. తాజాగా…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ తర్వాత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కావొస్తుంది.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.. దాంతో మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తో మరో సినిమాను చేయబోతున్నాడు.. ఈ సినిమా లాంచ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో…
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల సందడి ఎక్కువ అవుతుంది.. కొత్త హీరోయిన్లు చేస్తున్న మొదటి సినిమాలు కూడా బాగా హిట్ అవుతున్నాయి.. దాంతో తర్వాత సినిమాకు రెమ్యూనరేషన్ ను పెంచేస్తున్నారు.. చాలా మంది ట్రెండ్ అవుతున్నప్పుడే రెమ్యూనరేషన్ ను కూడా పెంచేస్తున్నారు.. ఇప్పుడు మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు కూడా అదే పని చేస్తుంది.. ఈ 22 ఏళ్ల బ్యూటీ క్రేజ్ దక్షిణాది మొత్తం వ్యాపిస్తోంది.. గతంలో వచ్చిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్…
ఈమధ్య వస్తున్న తెలుగు సినిమాలో కొన్ని ఎటువంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని అందుకుంటే మరికొన్ని సినిమాల్లోని కాంబోలు మాత్రం జనాలను సంధిగ్ధంలో పడేస్తున్నాయి.. అలాంటి కాంబోలను అసలు ఊహించలేము.. అలాంటి కాంబోనే ఇది.. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ చేస్తూ ఫెమస్ అయిన హీరో సుహాస్ సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.. ప్రస్తుతం చరణ్ వైజాగ్ లోనే ఉన్నాడు.. వైజాగ్ వెళ్లిన చరణ్కు అక్కడి అభిమాలు ఘన స్వాగతం పలికారు. గజమాలతో చరణ్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అక్కడ వైజాగ్ బీచ్ సమీపంలో మూవీ షూటింగ్ జరుగుతుంది.. ఈ క్రమంలో షూటింగ్ సమయంలోని సీన్ ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్…
మెగాపవర్ స్టార్,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల లైనప్ మాములుగా లేదు.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తుంది.. ఇప్పుడు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తో మరో సినిమాను చేయబోతున్నాడు.. ఈ సినిమా లాంచ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమం మొదలు కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక RC16 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు.…
సినీ హీరోలు, హీరోయిన్లు సినిమాలతో పాటుగా బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి అనే సామెతను సినీ స్టార్స్ గట్టిగానే ఫాలో అవుతున్నారు.. అందుకే చాలా మంది పలు బిజినెస్ లు చేస్తున్నారు.. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా మరోవైపు సొంతంగా వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నగరాల్లో మల్టీఫ్లెక్స్ లను నిర్మిస్తున్నారు..…
నందమూరి నట సింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా ఈ విషయం పై వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏ డైరెక్టర్ మోక్షజ్ఞను పరిచయం చేస్తారా అని నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. బాలయ్య ఫ్యాన్స్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అని వార్త షికారు చేస్తుంది. అతను ఎవరో…
గ్లోబల్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నారు .. ఆ సినిమా చివరిదశ షెడ్యూల్ ను పూర్తి చేసే పనిలో ఉంది. ఆ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు .. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..…
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అవుతున్న మూవీ రజాకార్.. ఈ సినిమా తెలంగాణా చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.. విడుదలకు ముందే ఎన్నో వివాదాలను అందుకున్న ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.. ఈ సినిమా కథకు జనాలు ఫిదా అయ్యారు.. మొదటి షోతోనే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఈ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.. ఈ సినిమా డైరెక్టర్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. నిజాం పాలనలో ప్రజలు…