అక్కినేని అఖిల్-పూజా హెగ్డే కలిసిన నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ సందర్బంగా తాజాగా ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ రూపొందిస్తున్న ఈ మూవీని బన్నీ వాసు, మరో నిర్మాత వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ ఈవెంట్ కు హాజరైన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘కరోనా వేవ్ తరువాత తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ వచ్చి.. ప్రపంచానికి…
అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ చిత్రం సక్సెస్ ఇచ్చేలా అంచనాలు పెంచింది ట్రైలర్.. లవ్, కామెడీ అంశాలతో ఆసక్తిగా రేకెత్తించగా.. అఖిల్, పూజా హెగ్డే జోడీ స్క్రీన్ ఫెయిర్ బాగుంది. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలి అంటూ అఖిల్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి.…
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమాకు దసరా కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. సెప్టెంబర్ 30న సాయంత్రం 6.10 గంటలకు ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో అఖిల్ ను పూజా హెగ్డే వెనక నుంచి ఎమోషనల్ గా…