కరోనా తర్వాత చాలా మంది పొదుపును మొదలు పెట్టారు.. ఎప్పుడు ఎలా ఉంటుందో అని సేవింగ్ పథకాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు.. ముఖ్యంగా పోస్టాఫీస్లో ఎక్కువ స్కీమ్ ఉన్నాయి.. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు… అలాంటి స్కీమ్ లలో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటి.. ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే లక్షలు మీ సొంతం.. ఎలానో ఇప్పుడు వివరంగా తెలుస్తుంది.. ఒక్కసారి పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందవచ్చు..సింగిల్ ఎకౌంటు ద్వారా…