టెలికం మార్కెట్లో కొత్త శకం ప్రారంభమైంది.. ఇప్పటికే భారత్లో 5జీ సేవలు ప్రాంభంమయ్యాయి.. టెలికం సంస్థలు.. 5జీ సేవలను అందించడంలో నిమగ్నమైపోయాయి.. అయితే.. ఇప్పుడు 4జీ అందుబాటులోకి వచ్చినా.. 3జీ కూడా వాడేవారున్నారు.. కానీ, 5జీ ఎంట్రీతో 3జీ, 4 జీ మొబైళ్ల తయారీ నిలిచిపోతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 3జీ, 4జీ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయాలని మొబైల్ తయారీ సంస్థలకు ప్రభుత్వం సూచనలు జారీ చేసిందని.. ఇక, త్వరలోనే అది అమలు కాబోతోందనేది వాటి…
Mobile Prices: మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవాళ్లకు చేదువార్త అందింది. దేశవ్యాప్తంగా త్వరలోనే మొబైల్ ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొబైల్ డిస్ప్లేకు అనుసంధానించే స్పీకర్లు, సిమ్ ట్రేలు, పవర్ కీల దిగుమతులపై 15% సుంకం విధిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్& కస్టమ్స్(CBIC) ప్రకటించింది. ఈ భారాన్ని ఆయా కంపెనీలు వినియోగదారులపైనే మోపే అవకాశం ఉంది. ఇదే జరిగితే స్మార్ట్ఫోన్ల ధరలు పెరగనున్నాయి. చాలా కంపెనీలు ఇండియాలోనే స్మార్ట్ఫోన్లను తయారు చేస్తున్నప్పటికీ విడిభాగాలను మాత్రం…
Samsung Galaxy Z Fold 4, Galaxy Z Flip 4 launched: సౌత్ కొరియా మొబైల్ దిగ్గజం సామ్ సంగ్ తన ప్రీమియం ఫోన్లు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ ప్లిప్ 4ను అధికారికంగా లాంచ్ చేసింది. సామ్ సంగ్ ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఫోన్లలో అత్యధిక ధర కలిగిన ప్రీమియం ఫోన్లు ఇవే. అయితే సెప్టెంబర్ నుంచి ఇండియాలో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మనదేశంలో విదేశీ స్మార్ట్ ఫోన్ కంపెనీల హవా ఎక్కువగా వుంటుంది. కరోనా వల్ల వీటి అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. స్మార్ట్ఫోన్ తయారీదారు OnePlus నుండి Nord 2T అనే అత్యాధునిక మోడల్ ఫోన్ విడుదల చేయనుంది. దీనికి మే 19 ముహూర్తంగా నిర్ణయించిందని తెలుస్తోంది. OnePlus Nord 2T ఇటీవలే నేపాల్లో రూ. 40,600 కి అందుబాటులో వుంచింది. మనదేశంలోనూ సుమారు రూ. 40,000 అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. OnePlus Nord 2T…
అయ్యే ఊరికి వెళ్లిపోతున్నాం.. పెండింగ్ పనులు అలానే ఉన్నాయి.. ఇంకా బిల్లులు కట్టాల్సి ఉంది.. అనే టెన్షన్ అవసరం లేదు.. ఊరికి వెళ్లే ముందు.. నేరుగా రైల్వేస్టేషన్కే వెళ్లి.. అన్ని చెల్లింపులు చేసుకునే అవకాశం వచ్చేస్తోంది.. దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్లలో మొబైల్ ఫోన్ రీచార్జ్, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆధార్ కార్డు సంబంధ సేవలు, పాన్ కార్డు దరఖాస్తు, ట్యాక్స్ చెల్లింపులు సహా మరికొన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తుంది.. అంతేకాకుండా రైల్వే స్టేషన్లలో రైలు టికెట్లతో…