సీఎం రాజకీయ కార్యదర్శిఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అభిమానులు ప్రతి గ్రామంలో హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మెదక్ టౌన్ లో ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా రక్తం కొరత ఏర్పడినందున ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. దాదాపు నియోజకవర్గంలో మొత్తం ఐదు వేల మొక్కలు నాటడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం…