మైలవరం వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎల్లుండి (శనివారం) ఏలూరులో జరిగే సిద్దం సభకు నియోజక వర్గం నుంచి కార్యకర్తలు, నేతలను పంపే పనికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో.. మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో కేశినేని నాని మైలవరం పరిశీలకులు పడమట స�
Vasantha Krishna: గుంటూరు వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. కందుకూరు ఘటనలో ఎనిమిది మంది మృతిచెందిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడంతో విమర్శల దాడి పెరిగింది.. అయితే, గ�