Off The Record: ఏడాదిన్నరక్రితం జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో కూటమి నేతల్లో జోష్ నెలకొంది. ఐదేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నేతలు, కార్యకర్తలందరూ సంతోషంలో మునిగిపోయారు. మొదటి ఆరునెలలు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత కూటమి నేతల్లో ఆధిపత్య పోరు మొదలయ్యింది. అందులో ఉమ్మడి…
కడప టీడీపీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసుల రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు బహిరంగంగా నిరసనలకు దిగాయి. సీనియర్ నాయకుడు కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు సమావేశం అయ్యారు. అనంతరం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవికి మంచి బుద్ది ప్రసాదించాలని ఆదేవుడిని కోరారు. Also Read: Abhishek Sharma: దానికోసమే వెయిటింగ్.. అభిషేక్ సోదరి…