దేశంలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దక్షిణాదిన కేరళతో పాటు అటు మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. మొదటివేవ్ను సమర్ధవంతంగా ఎదుర్కొని తక్కువ కేసులతో బయటపడ్డ ఈశాన్య రాష్ట్రాలు సెకండ్ వేవ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడ కేసులు బయటపడుతున్నాయి. తాజారా మిజోరాం రాష్ట్రంలో 576 కొత్త కేసులు నమోదవ్వగా అందులో 128 మంది చిన్నారులు ఉండటం ఆందోళన…
బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు కంభంపాటి హరిబాబు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కు అందజేసిన హరిబాబు అనంతరం మాట్లాడుతూ… మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా నియమించడం సంతోషం గా ఉంది. గవర్నర్ గా నియమించినందుకు రాష్ట్రపతి కి,ప్రధానమంత్రి మోదీ కి,హోమ్ మంత్రి అమిత్షా కు ధన్యవాదాలు. మిజోరాం ప్రజలకు నా సేవలు అందిస్తాను. రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రాజకీయాలకు దూరంగా ఉండాలి. అందుకే బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని…
దేశంలో జనాభ ఇప్పటికే 130 కోట్లకు పైగా ఉన్నది. జనాభాను నియంత్రించేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవలే ఒక్కరు కాదు, ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల్ని కనాలని చైనా ప్రభుత్వం ప్రకటించింది. యూరప్లోని కొన్ని దేశాలు కూడా పిల్లల్ని కనాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే, ఇండియాలోని ఓ రాష్ట్రమంత్రికూడా ఇలాంటి ప్రకటన చేసి అందరికి షాకిచ్చాడు. Read: కూతురికి సోనూసూద్ పేరు పెట్టుకున్న దంపతులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని, ఎక్కువమంది పిల్లల్ని కంటే వారికి…
ప్రస్తుతం మయమ్నార్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఆంగ్సాంగ్సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసి పార్టీని అడ్డుకొని మిలటరీ అధికారాన్ని స్వాదీనం చేసుకుంది. అప్పటి నుంచి ఆ దేశంలో ప్రజలు ప్రజాస్వామ్య పాలన కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. నిత్యం అంధోళనకారులపై సైనికులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున మయమ్నార్ కు చెందిన ప్రజలు, అధికారులు ఇండియాకు శరణార్దులుగా వస్తున్నారు. ఇండియాలోని మిజోరాం రాష్ట్రంతో మయమ్నార్ దాదాపుగా 1645 కిమీ…
మిజోరాం రాష్ట్రంలో ప్రస్తుతం స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. ఆఫ్రికన్ ఫ్లూ ధాటికి ఆ రాష్ట్రంలో దాదాపుగా 4800 పందులు మృత్యవాత పట్టాయి. మార్చి 21 వ తేదీన లంగ్లై జిల్లాలోని లంగ్సేన్ అనే గ్రామంలో మొదటగా ఈ వ్యాధి బయటపడింది. ఆ తరువాత ఈ వ్యాధి 9 జిల్లాలకు పాకింది. ఆ 9 జిల్లాల పరిధితో దాదాపుగా 91 గ్రామాలు ఉండగా, ఒక్క అయ్జోల్ జిల్లాలోనే 55 గ్రామాలు ఉండటం ఆంధోళన కలిగిస్తోంది. ఈ ఆఫ్రికన్…