ప్రపంచవ్యాప్తంగా మధుమేహం తీవ్ర ఆరోగ్య సమస్యగా మారుతుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే చిన్నప్పటి నుండే దీని నివారణ గురించి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి.. జీవనశైలి, ఆహారం రెండూ చాలా ముఖ్యం అని వైద్యులు అంటున్నారు. ఇందులో డైట్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మీరు తినేవి.. తిననివి మీ చక్కెర స్థాయిలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.
ఎంతగా మనం సంపాదిస్తూ డబ్బులను దాచుకోవాలని అనుకున్నా కూడా శనీ ప్రభావం మనమీద ఉంటే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదని పండితులు చెబుతున్నారు.. శని చెడు దృష్టి ఎవరిపై పడితే వారీ జీవితం కష్టాలతో నిండి పోతుంది. దాని నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా వీలుకాదు. అలాగే శనీశ్వరుడి అనుగ్రహం కలిగితే ఎంత బీద వారైనా కోటీశ్వరులు అవ్వాల్సిందే. అయితే మనం చేసే కొన్ని రకాల పనులు శని దేవుడికి అస్సలు నచ్చవు. అందుకే శని…
ఇప్పుడున్న బిజీ లైఫ్లో బెడ్ మీద నుంచి లేవగానే.. ఉరుకులు పరుగులు మొదలు పెడతాం. ఫాస్ట్గా బ్రష్ చేసి.. టీ, కాఫీ ఒక గుక్కలో నోట్లో పోసుకుని.. టైమ్ లేదని టిఫిన్ తినడం మానేసి ఆఫీసులకు వెళ్లిపోతుంటారు. ఉదయం మనం లేవగానే చేసే పనుల ప్రభావం.. ఆ రోజంతా ఉంటుంది. మన రోజు చికాకుగా మొదలు పెడితే.. ఆరోజంతా విసుగ్గానే ఉంటుంది. ప్రతి రోజూ ఇలాగే అలవాడు పడితే.. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే…
ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా మంచిది. వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల రిస్కు తగ్గుతుంది. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్, ఆస్తమా, కొన్ని రకాల కేన్సర్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ప్రతీ రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. కండరాలకు బలం చేకూరుతుంది. బరువు తగ్గడానికి చాలా సులువైన మార్గం నడవడం. అయితే మీరు వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు…
తెలుగు వాళ్లు చేసుకుంటున్న ముఖ్యమైన పండుగలలో దసరా కూడా ఒకటి.. ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైనది.. ఇక అమ్మవారిని భక్తి ఈ నవరాత్రుల్లో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.. మరో రెండు రోజుల్లో 15వ తేదీ నుంచి పితృ అమావాస్య తర్వాత మొదలవుతాయి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు తమ ఇంట్లోని పూజా మందిరంలో అమ్మవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారిని తొమ్మిది రోజులపాటు తొమ్మిది…
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన టైం కు తినాలి.. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి భోజనం తీసుకున్న కొన్ని తప్పులు చేస్తే భారీ ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.. అస్సలు భోజనం చేసిన తర్వాత చెయ్యక ముందు ఏం చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రి భోజనం తర్వాత విశ్రాంతి, నిశ్చలతకు దూరంగా ఉండాలి. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల బరువు పెంచుతుంది… రాత్రి భోజనం చేసిన తర్వాత మనం నేరుగా పడుకుంటే..…
ఒకప్పుడు అబ్బాయిలను తలెత్తి చూడాలన్నా కూడా అమ్మాయిలకు తెగ సిగ్గు.. ఇప్పుడు అబ్బాయిలనే కొట్టేస్తున్నారు.. అబ్బాయిలు ప్రేమలో పడితే ఎలా ఉంటారో చూస్తూనే ఉన్నాం.. మరి అమ్మాయిలు ప్రేమలో పడితే ఎలా ఉంటారో అనేది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది.. ఈరోజుల్లో నిజమైన ప్రేమ అనేది లేదు.. కొంతమంది కోరికలు తీర్చుకోవడానికి ప్రేమిస్తే.. మరికొంతమంది టైమ్ పాస్ కోసం ప్రేమిస్తారు.. ఇంకో కొంతమంది నిజంగానే ప్రేమించిన అబ్బాయి కోసం ప్రాణం ఇస్తారు.. అమ్మాయిలో ప్రేమలో పడితే ఎటువంటి తప్పులు…
పదహారెళ్ల వయస్సు అంటారు.. ఆ టైమ్ లో యువతకు లోకం గురించి పెద్దగా తెలియదు.. అందుకే 18 ఏళ్ల వయస్సులో వారిలో ఉడుకు రక్తం ప్రవహిస్తుంది.. ఎదో చెయ్యాలని అనుకుంటారు.. ఆ క్రమంలో ఒక్కోసారి చెయ్యకూడని తప్పులను కూడా చేసేస్తారు..అవి జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు అర్థం కాదు.. అసలు 18 ఏళ్ల వయస్సులో చెయ్యకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. యుక్తవయస్సు నుండి యుక్తవయస్సుకు మారే సమయం ఇది. ఈ వయస్సులో తీసుకునే ప్రతి…