Minister KTR: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వం డబ్బు సరఫరా కొనసాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అలాగే రైతుబంధుతో పాటు
Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టులో కీలక భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు శిథిలావస్థకు చేరుకోవడం కలకలం రేపింది.
CM KCR: బీఆర్ఎస్ అధినేత త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పర్యటించనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
2014 వరకూ సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేదని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారు ఇంకా కొత్త రకము ఎన్నికల విధానానికి అలవాటు పడలేదన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్రభావం తెలియని breaking news, latest news, telugu news, minister ktr,
తెలంగాణలో ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు బరిలో దించే అభ్యర్థుల లిస్ట్ను ఫైనల్ చేస్తున్నాయి. breaking news, latest news, telugu news, minister ktr, revanth reddy
మంత్రి కేటీఆర్ సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా జిట్టాకు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, minister ktr, brs
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను మళ్లీ గెలిపిస్తే ఉద్యోగాల క్యాలెండర్ను ప్రకటించి టీఎస్పీఎస్సీ ద్వారా ప్రతి ఏటా ప్రభుత్వ ఖాళీలకు రిక్రూట్మెంట్ చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. breaking news, latest news, telugu news, minister ktr, job calendrer
Minister KTR: కమలాకర్ అన్నపై పోటీ చేసేందుకు అందరూ జంకుతున్నారని మంత్రి అన్నారు. కాంగ్రెస్ వాళ్లు హుస్నాబాద్ పారిపోయారు.. బీజేపీ వాళ్ళు పోటీకి వెన్క ముందాడుతున్నారంటూ మంత్రి తెలిపారు.
Minister KTR: ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రవళిక కుటుంబం తన దగ్గరకు వచ్చారని తెలిపారు. ప్రవళికను కొందరు వేదించారని చెప్పారని అన్నారు.