వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి! కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానండి! అంటూ కేంద్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాధించింది. ఓవైపు అభివృద్ధి మరోవైపు పరిశ్రమల ఏర్పాటుతో హైదరాబాద్ పేరు మార్మోగుతోంది. నగరంలో సుందరీకరణ కోసం అనేక చర్యలు తీసుకుటోంది ప్రభుత్వం.