Minister KTR: దళితుల బందు అవసరం ఇంకా లక్షల్లో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి మేలు జరిగేలా దళిత బంధు అందజేస్తామన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
Minister KTR: మంత్రి కేటీఆర్ భద్రాచలం పర్యటన రద్దైంది. భారీ వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో భద్రాచలం పర్యటన రద్దు చేసుకొని కేటీఆర్ సత్తుపల్లి పయనం అయ్యారు. భద్రాచలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం రావడంతో మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు