పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరు పక్షాలు ఒకరిపై మరొకరు భీకర దాడులు చేసుకుంటున్నాయి. దీంతో మధ్యప్రాచ్యం యుద్ధం మరింత భయాందోళనలు కలిగిస్తోంది.
ఇరాన్పై ట్రంప్ వ్యూహం మారుతుందా? తాజాగా ఆయన ప్రణాళికలు మారుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత మూడు వారాలుగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. జలసంధిని ఇరాన్ నిర్బంధించడంతో తీవ్ర సంక్షోభం నెలకొంది.
ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఊహాగానాలపై స్పందిస్తూ.. నెతన్యాహు స్వయంగా ఒక వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో విడుదల చేసి.. ఆ వార్తలను నవ్వుతూ కొట్టిపారేశారు. కాఫీ తాగుతూ కౌంటర్.. నెతన్యాహు ఒక కేఫ్ వద్ద కాఫీ ఆర్డర్ చేస్తూ వీడియోలో కనిపించారు. ‘నేను చనిపోయాను… కాఫీ కోసం’ అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ‘నా ప్రజల కోసం నేను ప్రాణాలు ఇస్తున్నాను,…
Trump: మధ్య ప్రాచ్యంలో యుద్ధ వాతావరణం రోజు రోజుకూ ముదురుతోంది. అమెరికా- ఇజ్రాయెల్లు ఇరాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు మొదలై 14 రోజులు గడుస్తోంది. ఇప్పటికీ కొలిక్కి రావడం లేదు. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ఇరాన్కు రహస్యంగా సపోర్టు చేస్తుందనే అనుమానం ఉందన్నారు. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారంగా మారింది. “ఇరాన్కు పుతిన్…
Donald Trump: ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.. “ఇరాన్లోని సైనిక, ఇంధన స్థావరాలపై అనేక దాడులు జరిపాం. దాదాపు ఎటువంటి లక్ష్యాలు మిగిలివుండలేదు.. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధాన్ని ముగించగలను.” అని చెప్పుకొచ్చారు. కాగా, ఫిబ్రవరి 28 నుండి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇజ్రాయెల్ అనేక ఇరానియన్ సైనిక, ఇంధన స్థావరాలను…
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నేడు ఇరాన్లోనికీలకమైన ‘డీశాలినేషన్ ప్లాంట్’పై దాడి చేసింది. ఈ ప్లాంట్ సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చుతుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ పత్రికలైన ‘జెరూసలేం పోస్ట్’, ‘యెడియట్ అహరోనోత్’ ధృవీకరించాయి. గత కొంతకాలంగా ఇరాన్ చేస్తున్న డ్రోన్ , క్షిపణి దాడులకు యూఏఈ ఇలా నేరుగా సమాధానం చెప్పడం ఇదే మొదటిసారి. Also Read:Prithvi Shaw Engagement: అకృతి అగర్వాల్…