ఎలక్ట్రిక్ కార్లను యూజ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రయాణ ఖర్చు తక్కువ, హైటెక్ ఫీచర్స్, సౌకర్యవంతంగా ఉండడంతో ఈవీ కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆటో మొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. MG మోటార్స్ 2025లో MG సైబర్స్టర్ అనే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. ఈ కారు ప్రారంభించినప్పటి నుండి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. రిలీజైన 6 నెలల్లోనే.. ఎంజీ సైబర్స్టర్ రికార్డ్ బ్రేకింగ్ సేల్స్ తో…
ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఏడాది అద్భుతమైన కార్లను మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. హైటెక్ ఫీచర్స్, స్టైలీష్ డిజైన్, పరిధి తో వాహనదారులను అట్రాక్ట్ చేశాయి. అయితే, భారత్ లో రిలీజైన ఐదు కార్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. మహీంద్రా XEV 9e, మారుతి సుజుకి విక్టరీ, ఎంజి సైబర్స్టర్, హ్యుందాయ్ వెన్యూ ఫేస్లిఫ్ట్, టాటా సియెర్రా అత్యుత్తమ కార్ల లిస్టులో ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్ లో అత్యధిక సేల్స్ తో అదరగొట్టాయి. Also Read:మెట్రోలో ప్రయాణించిన…
JSW తన వాహనాలను MG మోటార్ ఇండియా సెలెక్ట్ ద్వారా లగ్జరీ విభాగంలోకి తీసుకురాబోతోంది. కంపెనీ MG సైబర్స్టర్ను త్వరలో ప్రారంభించనుంది. సైబర్స్టర్ 2-డోర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వివరాలు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ముందుకు రానున్నాయి.