ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన విశాఖ యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విశాఖలోని గాజువాకకు చెందిన పిల్లి నాగప్రసాద్, గీతాబాయి దంపతుల కుమారుడు అయిన ఫణికుమార్(33) ఇటీవల ఎంబీఏ పూర్తి చేసి.. ఎంఎస్ చదివేందుకు కెనడాకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 14న నాగప్ర�
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ కోర్సు చదవడానికి అమెరికాలో అనేక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారతదేశం నుంచి కూడా వేలాది మంది విద్యార్థులు ఎంబీఏ చదవడానికి అమెరికన్ విశ్వవిద్యాలయాలకు వెళతారు. అయితే ఈ యూనివర్శిటీల ఫీజులు చాలా ఎక్కువగా ఉండటం