నందమూరి అభిమానులకు ఉగాది పర్వదినం వేళ ఒక అదిరిపోయే తీపి కబురు అందించారు. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 20న బాక్సాఫీస్ వద్ద వేడుకలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిన ‘ఊసరవెల్లి‘ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. Also Read : Rajni : 35 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తోన్న రజనీకాంత్ – శోభన ప్రతి ఏటా ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన…