బెంగళూరులోని బసవేశ్వరనగర్ ప్రాంతంలో షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. 28 ఏళ్ల అద్దెదారుడు ఆగ్రహానికి గురై 45 ఏళ్ల మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మహిళ తన కుమార్తెతో యువకుడి వివాహ ప్రతిపాదనను నిరాకరించడమే దీనికి కారణం. ఆ మహిళ పేరు గీత. ఆమె ఒక కిరాణా దుకాణం నడుపుతోంది. ప్రస్తుతం ఆమె విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడు టీ దుకాణం నడుపుతూ ఉండేవాడు. Also Read:Unbreakable…