గత కొన్ని సంవత్సరాలుగా.. ఆస్ట్రియన్ మోటార్ సైకిల్ తయారీదారు కేటీఎం భారతదేశంలో ప్రీమియం మోటార్ సైకిల్ విభాగంపై దృష్టి కేంద్రీకరించింది. గణనీయమైన మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే డిజైన్లతో కుర్రకారులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.. ఈ కంపెనీకి చెందిన కేటీఎం 250 డ్యూక్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 250cc బైక్స్లో ఒకటి.
G20: జీ20లో చేరేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారత పర్యటనకు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా బాదం, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులపై ప్రభుత్వం సుంకాన్ని తగ్గించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య ప్రజానీకానికి ఎంతో ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.