ఆంధ్రప్రదేశ్ డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైయ్యాయి. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 49,993 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా పరీక్షకు 42,928 మంది మాత్రమే విద్యార్ధుల హాజరయ్యారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ క్యాంపస్ లలో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ విధానంలో మొదటి దశ విద్యార్ధుల ఎంపిక మార్చి 22న ఉంటుందని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్…
బ్యాంక్ కస్టమర్లకు బ్యాంకుల్లో ఎప్పుడూ ఏదో పని ఉంటూనే ఉంటుంది. అందుకే బ్యాంకుల్లో ఏదైనా పని కోసం వెళ్లాలంటే.. ముందుగా బ్యాంక్ సెలవులపై అవగాహన ఉండాలి. బ్యాంక్ ఏరోజు పనిచేస్తుందో.. ఏరోజు సెలవు ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఇంకొన్ని రోజులే ఉన్నాయి. అందుకే ఇప్పుడు మార్చి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి.
Telangana Inter Exam Fee Dates: తెలంగాణలో మార్చి-2024 మర్చి లో జరగనున్న ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజులకు సంబంధించిన నోటిఫికేషన్ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఫస్టియర్, సెకండియర్ విధ్యార్ధులతో పాటు ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు రాసేవారు, అలానే హాజరు లేకుండా పరీక్ష రాసే ప్రైవేట్ అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల అంటే ఆక్టోబర్ట్ 26వ తేదీ నుంచి నవంబర్ 14 తేదీ వరకు ఎలాంటి…