జార్కండ్ లాతేహర్ జిల్లా లో మావోయిస్టుల డంప్ లభ్యం అయింది. జాగార్ లోహార్ గాడా అటవీ ప్రాంతంలో సిఆర్ పిఎఫ్ ,జార్కండ్ పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. పోలీసులకు లభించిన డంప్ లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇన్సాస్ రైఫిల్ 1590 కాట్రిడ్జ్ లు, 19 మ్యాగజైన్ లు 187 డిటోనేటర్లు , ఒక హ్యాండ్ గ్రైనేడ్ ,13 ఐఈడిలు భ్యాటరీలు , వైర్లు స్వీధీనం చేసుకున్నాయి భద్రతాదళాలు. మావోయిస్టు పార్టీ రీజనల్ కమాండర్ రవీందర్…
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. కొండాపూర్- ఆలుబాక గ్రామాల మధ్య పట్టపగలు మావోయిస్టులు గోడపత్రికలు విడిచిపెట్టారు. వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ పేరు మీదుగా పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు ఇన్ఫార్మర్లను హెచ్చరిస్తూ పోస్టర్లు ముద్రించారు.బొల్లారం, సీతారాంపురం, కలిపాక గ్రామాలకు చెందిన కొంతమంది పేర్లు ప్రకటించారు. తమ గురించి పోలీస్ లకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని మావోయిస్ట్ పార్టీ నష్టానికి సహకరిస్తున్నారు అని పోస్టర్లో పేర్కొన్న మావోలు. ఇన్ఫార్లకు హెచ్చరికలు జారీచేయడంతో ఆందోళన…
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిరంతరం జరుగుతూ వుంటుంది. పోలీసులు ప్రాణాలకు తెగించి, మందుపాతరలతో సహవాసం చేస్తూ అడవుల్లో ముందుకు సాగుతుంటారు. అయితే జవాన్లతో కలిసి నడిచేవి సాధారణంగా ట్రైన్డ్ డాగ్స్. కానీ జవాన్లతో జత కట్టిందో జింక. మావోయిస్టులపై కూంబింగ్ లకి వెళుతున్న జింక హాట్ టాపిక్ అవుతోంది. మావోయిస్టులతో తలపడడానికి ఇప్పుడు జింక కూడా వెళ్తుంది. జింక కూంబింగ్ కు వెళ్ళటం ఏమిటని అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఈ ఫోటోలు చూస్తే మీకే…