చలికాలం మొదలైంది. చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతుంటారు.. అయితే.. చాలా మంది జ్వరం వచ్చిందంటే చాలు ఒక్క పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ పారాసిటమల్ మాత్రల వాడకం విపరీతంగా పెరిగింది. ఇంత ఎక్కువగా ఉపయోగించే ఈ పారాసిటమల్ ట్యాబ్లెట్.. ఇటీవల నిర్వహించిన డ్రగ్ టెస్ట్లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు…
చాలా మంది బ్రేకప్ అవడం వల్ల ఏదో జీవితాన్ని కోల్పోయినట్లే బాధ పడుతూ ఉంటారు. అలా కాకుండా దాని నుంచి బయటపడి తిరిగి వారి జీవితంలోకి రావడం ఎంతో ముఖ్యం. ఎవ్వరు ఎంత చెప్పినా వాళ్ల మాటలు పట్టించుకోరు. మీరు కూడా బ్రేకప్ అయ్యి ఇబ్బంది పడుతున్నారా.. దాని నుండి బయటపడ లేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి.