Ameerkhan : స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ నడుమ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ మూవీని ఆర్.ఎస్ ప్రసన్న డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు అమీర్ ఖాన్. ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక విషయాన్ని బయట పెడుతున్నారు. తాజాగా మణిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అమీర్ ఖాన్. ఆయన మాట్లాడుతూ.. సౌత్ లో తనకు మణిరత్నం సినిమాలు అంటే ఎప్పటి…
Thuglife : కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ చాలా వివాదాల నడుమ జూన్ 5న థియేటర్లలో విడుదల చేశారు. కన్నడ భాషపై చేసిన కామెంట్స్ తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. చివరకు కర్ణాటకలో సినిమాను రిలీజ్ చేయకుండా మిగతా భాషల్లో రిలీజ్ చేశారు. కానీ లాభం లేకుండా పోయింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చేసింది. విడుదలకు ముందు నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. దెబ్బకు ఫస్ట్…
Thug Life : విశ్వనటుడు కమల హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “..స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాడు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్ ” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటించారు.అలాగే ఈ సినిమాలో ఎస్.జె .సూర్య ,బాబీ సింహా ,సముద్రఖని వంటి స్టార్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్…
లోకనాయకుడు కమల్ హాసన్ “విక్రమ్”సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న కమలహాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.సక్సెస్ అందుకున్న ఊపులో కమల్ హాసన్ శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ 2 ,ఇండియన్ 3 సినిమాలలో నటించాడు .ప్రస్తుతం ఆ సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘థగ్ లైఫ్’.ఈ…
విశ్వనటుడు కమల్ హాసన్ “విక్రమ్”సినిమాతో పవర్ ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు..ప్రస్తుతం కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..కమల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో ఒకటి ‘థగ్ లైఫ్’. కమల్ హాసన్ 234 వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు..ఈ సినిమాలో శింబు, ఐశ్వర్యలక్ష్మి, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్ మరియు త్రిష ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన దుల్కర్ సల్మాన్ మరియు జయం…
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం “పొన్నియిన్ సెల్వన్” సెట్లో ఇటీవల ఓ గుర్రం మరణించింది. తాజా మీడియా కథనాల ప్రకారం అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో మణిరత్నం నిర్మాత సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్, గుర్రం యజమాని అయిన హైదరాబాదీ వ్యక్తిపై పెటా ఇండియా ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు పిసిఎ చట్టం సెక్షన్ 429, ఐపిసి 1960 సెక్షన్ 111860 కింద కేసు…
కరోనా విజృంభణ, లాక్ డౌన్స్, ఇంకా ఇతర సమస్యల మధ్య చాలా భారీ చిత్రాలు నత్తనడకన సాగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ అన్న తేడా లేకుండా అంతటా ఒకే స్థితి. అయితే, సెకండ్ వేవ్ తరువాత చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కాస్త వేగం పెంచారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ సినిమాలు పూర్తి చేసే తొందరలో ఉన్నారు. మణిరత్నం కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన తలపెట్టిన మ్యాగ్నమ్ ఓపన్ హిస్టారికల్ సాగా ‘పొన్నియన్…