‘పొన్నియన్ సెల్వన్’ కోసం హైద్రాబాద్ లో ఐష్ ఆటా, పాటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా విజృంభణ, లాక్ డౌన్స్, ఇంకా ఇతర సమస్యల మధ్య చాలా భారీ చిత్రాలు నత్తనడకన సాగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ అన్న తేడా లేకుండా అంతటా ఒకే స్థితి. అయితే, సెకండ్ వేవ్ తరువాత చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కాస్త వేగం పెంచారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ సినిమాలు పూర్తి చేసే తొందరలో ఉన్నారు. మణిరత్నం కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన తలపెట్టిన మ్యాగ్నమ్ ఓపన్ హిస్టారికల్ సాగా ‘పొన్నియన్ సెల్వన్’ దాదాపుగా చివరి దశకు వచ్చేసింది. రీసెంట్ గా పుదుచ్చేరిలో ఓ షెడ్యూల్ ముగించారు. ఐశ్వర్య రాయ్ సహా ప్రధాన తారాగణం అంతా పాల్గొన్నారు…
Read Also : సెప్టెంబర్ లో “సైమా” అవార్డ్స్
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
- Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్కు మాస్ ట్రీట్ రెడీ!
- P. Bharat Bhushan: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్గా పి. భరత్ భూషణ్..
పుదుచ్చేరి షెడ్యూల్ తరువాత ఇప్పుడు హైద్రాబాద్ ఫైనల్ షూట్ కు సిద్ధమవుతోంది టీమ్ ‘పొన్నియన్ సెల్వన్’. రాజుల కాలం నాటి రాజకీయ కథతో రూపొందుతోన్న ఈ పీరియాడికల్ మూవీలో ఐష్ రెండు పాత్రలు చేస్తోంది. యువరాణి నందిని, ఆమె తల్లి మహారాణి మీనాక్షి దేవీ క్యారెక్టర్స్ లో కనిపిస్తుందట! చివరి షెడ్యూల్ లో భాగంగా హైద్రాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటూ ఒక పాటని కూడా చిత్రీకరించబోతున్నారు. చూడాలి మరి, ఇప్పటికే అనుకున్న దాని కంటే ఆలస్యమైన మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ జనం ముందుకు ఎప్పుడు వస్తుందో…
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
-
PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!