తిరుపతి ఎస్పీ క్యాంప్ ఆఫీస్ లో ఎస్పీ హర్షవర్ధన్ రాజుని నటుడు మంచు మనోజ్ కలిశారు. రాత్రి భాకరాపేట, నాలుగు రోజుల క్రితం F5 రెస్టారెంట్లో జరిగిన ఘటనలపై వివరించాడు మనోజ్. అయితే అనంతరం బయటకు వచ్చిన మనోజ్ వివరణ కోసం మీడియా ఎగబడ్డ క్రమంలో ఓ ఛానల్ మైక్ లోగో తగలడంతో మనోజ్ కు కంటికి స్వల్ప గాయం అయింది. దీంతో �
Manchu Manoj: కొంత కాలంగా మంచు ఫ్యామిలో వివాదాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మనోజ్, మంచు విష్ణుకి మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.