మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సంచలన ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ సిరీస్లో రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం 3’ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అందుకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమా విడుదల నిరవధికంగా వాయిదా వేశారు Also Read : Box Office…