అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఆదివారం అల్జీరియా, మౌరిటానియా, మలావిలలో తన అధికారిక పర్యటనకు బయలుదేరారు. భారత దేశాధినేత ఒకేసారి మూడు ఆఫ్రికా దేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి.
ఆగ్నేయ ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం సృష్టించింది. ఫ్రెడ్డీ తుఫాను కారణంగా ఆగ్నేయ ఆఫ్రికాలోని మొజాంబిక్, మలావిలో సంభవించిన వరదల కారణంగా 300 మందికి పైగా మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఆఫ్రికా దేశమైన మలావి ఫ్రెడ్డీ తుపాను అతలాకుతలమవుతోంది. తుపాను కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫ్రెడ్డీ తుపాను వల్ల వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.