యోగేశ్వర్, అతిథి జంటగా నటించిన 'పరారి' మూవీ ఈ నెలాఖరులో జనం ముందుకు రాబోతోంది. ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు చక్రి సోదరుడు మహిత్ నారాయణ సంగీతాన్ని సమకూర్చాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు, స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ స్వరాలు సమకూర్చిన చిత్రం 'రాజ్ కహాని'. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలో జనం ముందుకు రానుంది.