సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి చీఫ్ గెస్టులుగా వచ్చిన అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. బాలీవుడ్ వాళ్లకి ప్రీరిలీజ్ ఈవెంట్, ఫ్యాన్స్ మధ్యలో భారీ ఈవెంట్ లు లాంటివి అలవాటు లేదు. మీడియా ఇంటరాక్షన్స్, ఫ్యాన్స్ మీటింగ్ తప్ప ఒక భారీ ఈవెంట్ చేసి సినిమాని ప్రమోట్ చేయడం బాలీవుడ్ క�
దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుదంటే చాలు… ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నెక్స్ట్ మహేష్ బాబుతో చేయనున్న ఎస్ఎస్ఎంబీ 29 గురించి కూడా ఎన్నో పుకార్లు వస్తునే ఉన్నాయి. ప్రజెంట్ స్క్రిప్టు వర్క్ జరుగుతోందని, ఫలానా సమయానికి లాక్ చేస్తారని, హాలీవుడ్ క్యాస్టింగ్ తీసుకుంటున్నా�
SSMB 29 అనౌన్స్మెంట్తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి, మహేష్ బాబు. దాదాపు పదేళ్లుగా ఈ క్రేజీ కాంబో డిలే అవుతు వస్తోంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డు�
సౌత్ నుంచి స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు భారీ బడ్జట్ తో, స్టార్ డైరెక్టర్ తో సినిమాలు సెట్ చేసుకోని నార్త్ మార్కెట్ ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టైర్ 2 హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న కాలంలో రీజనల్ మార్కెట్ కే పరిమితం అయ్యి పా�
ఎస్ ఎస్ రాజమౌళి… ఈ పేరు వింటే చాలు ఎన్నో ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న బాక్సాఫీస్ రికార్డులు కూడా భయపడతాయి. ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ దర్శక ధీరుడు ప్రస్తుతం సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల కన్నా ఎక్కువ మార్కెట్ ని మైంటైన్ చేస్తున్నాడు. రాజముద్ర పడితే చాలు ఆడియన్స్ బండ్లు