వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు.. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. పెళ్లి తరువాత కూడా ఇద్దరు స్నేహాన్ని కొనసాగించారు. పెళ్లి తరువాత భార్యకు కూడా తన స్నేహితుడిని పరిచయం చేశాడు. బాధ స్నేహితుడు అని ఆమె కూడా కలివిడిగా మాట్లాడింది. దీంతో ముగ్గురు మంచి స్నేహితులయ్యాం అని ఆ భర్త ఎంతో సంతోషించాడు. కానీ స్నేహితుడని నమ్మి ఇంటికి పిలిస్తే భార్యపైనే కన్నేశాడు దుర్మార్గుడు. చివరికి భార్య కూడా భర్తను కాదని అతడి స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకొంది.…
ఒక ప్రేమ జంట చేసిన ఒక పని నలుగురు ప్రాణాలు తీసింది.. ఈ దారుణ ఘటన మద్యప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చాంద్పూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడు.. బంధువుల పంక్షన్ లో ఒక బాలికను చూసి ఇష్టపడ్డాడు. కొద్దిరోజులు ఆమె వెనక తిరిగి ప్రేమ గురించి చెప్పాడు.. బాలిక కూడా ఒప్పుకోవడంతో కొన్నిరోజులు చెట్టాపట్టాలేసుకున్న జంట.. పెళ్లి చేసుకోవాలనుకొని నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెప్తే ఒప్పుకోరని ఎవరికి తెలియకుండా ఇంట్లో పారిపోయారు. బాలిక తన…
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా మహిళలపై జరిగే అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. బడి, గుడి, ఆఫీస్, ఇల్లు అని తేడా లేకుండా పోయింది. అన్న, నాన్న, మామ, స్నేహితుడు ఎవరిని నమ్మలేకుండా పోతుంది. తాజాగా కోడలిని కన్న కూతురిలా చూసుకోవాల్సిన ఒక మామ ఆమెపైనే కన్ను వేశాడు. కొడుకు ఇంట్లో లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..…
ఫేస్ బుక్ పరిచయాలు, ఆన్ లైన్ స్నేహాలు నమ్మవద్దని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. ముక్కు, మొహం తెలియనివారికి గుడ్డిగా నమ్మి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఒక యువతి తనకు ఫేస్ బుక్ లో పరిచయమైన ఒక యువకుడిని నమ్మి, తన బాధలను చెప్పుకొంది. వాటిని అలుసుగా తీసుకునేం యువకుడు ఉద్యోగం ఇప్పిస్తానని రూమ్ కి పిలిచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది.…
ప్రపంచం రోజురోజుకు కొత్తకొత్త టెక్నాలజితో దూసుకుపోతున్నా కొంతమందిలో మాత్రం మూర్ఖత్వం మాత్రం పోవడం లేదు. ముఖ్యంగా ప్రేమ పెళ్లిలపై తల్లిదండ్రుల తీరు మాత్రం మారడంలేదు. కూతురు వేరే కులం వాయ్కటిని పెళ్లి చేసుకొందని, పరువు తీసిందని కన్నా కూతురినే చంపేస్తున్నారు లేదంటే ఆమెను కట్టుకున్నవాడిని హతమారుస్తున్నారు. తాజాగా ఒక తండ్రి, కూతురు ఒక దళితుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురికి గుండు కొట్టించి, పుణ్యస్నానం చేయించిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. బేతుల్ జిల్లాలోని…
ప్రపంచం రోజుకో టెక్నాలజీతో ముందుకు దూసుకెళ్తోంది. గ్రహాల మీదకు వెళ్లి, అక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నారు. అయినా కొంతమంది మాత్రం మూఢనమ్మకాలను వదలడం లేదు. నరబలులు ఇస్తే పిల్లలు పుడతారు, క్షుద్ర పూజలు చేస్తే డబ్బులు వస్తాయి, నగ్నంగా పూజలు చేస్తే రోగాలు తగ్గుతాయని దొంగ బాబాల మాటలు నమ్మి కొందరు రోడ్డు పాలవుతున్నారు.. మరి కొందరు జైలు పాలవుతున్నారు. తాజాగా ఒక జంట పిల్లలు పుట్టడం లేదని భూత వైద్యుడిని నమ్మి దారుణానికి ఒడిగట్టారు. ఈ…