ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఓ విచిత్రమైన కానీ హ్యాపీ ఎండింగ్తో ముగిసిన సంఘటన చోటుచేసుకుంది. అత్త వరుస అయ్యే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న యువ జంటను మొదట్లో కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ, పోలీసుల జోక్యంతో చివరకు రెండు కుటుంబాలు కూడా వారి వివాహానికి సమ్మతి తెలిపాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. మొహబ్బత్పూర్ పైన్సా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 24 ఏళ్ల కృష్ణ కుమార్ మరియు చిత్రకూట్ జిల్లా యువతి సంజన చాలా కాలంగా ప్రేమలో…
ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంటను దారుణంగా అమమానించారు ఓ గ్రామ పెద్దలు. అయితే ఎక్కువ వేరే కులం అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటే.. హత్య చేయడమో.. లేక విడదీయడమో చేస్తూంటారు. కానీ ఇక్కడ మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఆ జంటకు చెప్పుల దండ మెడలో వేసి రోడ్లపై ఊరేగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా…