విశాఖ జిల్లాలో ఇటీవల కాలంలో గ్రామాల్లో నాటుసారా తయారీ, అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వీటిపై విస్తృతంగా దాడులు నిర్వహించి, వందల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. వీరిపై పోలీస్ కేసులతో పాటు బైండోవర్ కేసులు నమోదుకు చర్యలు తీసుకిన్నారు. దీనిలో భాగంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఇప్పటికే పట్టుకున్న 89 మంది నిందితులను గురువారం రోలుగుంట తహశీల్దారు శ్రీనివాసరావు ఎదుట హాజరు పరిచి వారిపై బైండోవర్…