లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోనే అత్యంత విశ్వసనీయ బీమా సంస్థ. ఎల్ఐసీ దేశ ప్రజల కోసం ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను తీసుకొస్తోంది. కొత్త సంవత్సరంలో, LIC కొత్త బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం జనవరి 12న యాక్టివ్ అవుతుంది. ఈ పథకాన్ని జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ (LIC జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం) అంటారు. ఈ LIC ప్లాన్ కింద, మీరు ఒకేసారి ప్రీమియం చెల్లించాలి. దీని తర్వాత,…
నూతన సంవత్సర సందర్భంగా, దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తన లక్షలాది మంది పాలసీదారులకు ముఖ్యమైన బహుమతిని అందించింది. రద్దయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు మరో అవకాశం కల్పిస్తోంది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించడానికి LIC ప్రత్యేక పునరుద్ధరణ ప్రచారాన్ని (LIC స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్) ప్రారంభించింది. ఈ ప్రచారం కింద, LIC రివైవల్ లేట్ ఫీజులపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. Also Read:Andhra Pradesh: పెట్టుబడుల్లో దేశంలోనే ఏపీ టాప్..…
LIC Recruitment 2025: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 2025 సంవత్సరానికి భారీ నియామకాలను ప్రకటించింది. మొత్తం 491 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ను తాజాగా విడుదల చేసింది. ఈ ఖాళీలలో 81 అసిస్టెంట్ ఇంజినీర్లు, 410 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 16, 2025 నుంచి సెప్టెంబర్ 8, 2025 వరకు licindia.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు…
LIC GST Notice : ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్ఐసికి నూతన సంవత్సరం ప్రారంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బీమా కంపెనీకి రూ.806 కోట్ల జీఎస్టీ నోటీసు అందింది.
LIC: జీఎస్టీ అథారిటీ పాట్నా నుంచి అందిన రూ.290 కోట్ల పన్ను నోటీసుపై అప్పీల్ దాఖలు చేయనున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) శుక్రవారం తెలిపింది.
LIC: అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక 5 నెలల క్రితం వచ్చింది. ఆ తర్వాత అదానీ గ్రూప్కు చెందిన ఎల్ఐసీ షేర్లు కూడా క్షీణించాయి. అదానీ గ్రూప్ షేర్లలో ఎల్ఐసీ కూడా భారీగా పెట్టుబడులు పెట్టిందని అప్పట్లో దుమారం రేగింది.
LIC: దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో బాధితులు, వారి కుటుంబాల ప్రయోజనాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పెద్ద అడుగు వేసింది.
LIC : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ భారీ లాభాలను ఆర్జించింది. బుధవారం, మార్చి త్రైమాసిక ఫలితాలను కంపెనీ విడుదల చేసింది. విశేషమేమిటంటే ఈ 90 రోజుల్లో కంపెనీ ప్రతి సెకనులో దాదాపు 17 వేల రూపాయల లాభం ఆర్జించింది.
Today (10-02-23) Business Headlines: జెమినీ ప్యూర్ఇట్ సన్ఫ్లవర్ ఆయిల్: కార్గిల్ అనే సంస్థ ఇటీవల జెమినీ ప్యూర్ ఇట్ పొద్దు తిరుగుడు నూనెను విడుదల చేసింది. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లలోకి కూడా అందుబాటులోకి తేనుంది. ఇది ప్రీమియం క్వాలిటీతో కూడిన ప్రొడక్ట్ అని కార్గిల్ ఫుడ్ ఇన్గ్రిడియెంట్స్ సౌత్ ఏసియా కన్జ్యూమర్ బిజినెస్ హెడ్ అవినాశ్ త్రిపాఠి తెలిపారు.