LIC: రైలు ప్రమాద బాధితుల కోసం LIC కీలక నిర్ణయం.. బీమా ఈజీగా క్లైయిమ్ చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LIC: దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో బాధితులు, వారి కుటుంబాల ప్రయోజనాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పెద్ద అడుగు వేసింది. ఈ ప్రమాదంలో బాధితులకు బీమా పాలసీని క్లెయిమ్ చేసే విధానాన్ని ఎల్ఐసీ సులభతరం చేసింది. ఈ మేరకు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మహంతి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో రైలు ప్రమాదాల బాధితులకు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో ఎల్ఐసీ పలు రకాల ఉపశమనాలను ప్రకటించింది.
Read Also:Botsa Satyanarayana: ఎన్నికలొస్తే.. పగటి వేషాల్లాగా చంద్రబాబు రంగులు మారుస్తాడు
Also Read
- iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
LIC ప్రకటన ప్రకారం, రైలు ప్రమాద బాధితులు పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. వారి LIC యొక్క బీమా పాలసీ, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పాలసీల క్లెయిమ్ ప్రక్రియను సరళీకృతం చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే, పోలీసు, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం, ఏదైనా కేంద్ర శాఖ జారీ చేసిన మృతుల జాబితా మాత్రమే ప్రమాద బాధితులకు బీమా క్లెయిమ్ చేయడానికి మరణ ధృవీకరణ పత్రంగా అంగీకరించబడుతుంది. అంటే, ఈ మరణించిన వారి బంధువులు బీమా క్లెయిమ్ చేయడానికి రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఎల్ఐసీ ప్రత్యేక హెల్ప్ డెస్క్
ఇది మాత్రమే కాదు, కోరమాండల్ రైలు ప్రమాద బాధితుల సహాయార్థం ఎల్ఐసి ప్రత్యేక హెల్ప్ డెస్క్, కాల్ సెంటర్ను ప్రారంభించింది. క్లెయిమ్ సంబంధిత విచారణలు డివిజనల్, బ్రాంచ్ స్థాయిలో LIC కార్యాలయంలో పరిష్కరించబడతాయి. అదే సమయంలో, దావా కోసం దరఖాస్తు చేసుకున్న బంధువులకు పూర్తి సహాయం అందించబడుతుంది. బీమా హోల్డర్లందరికీ చేరువయ్యేందుకు, క్లెయిమ్ సెటిల్మెంట్ను వేగవంతం చేయడానికి కృషి చేయబడుతుంది.
Read Also:Cleaver Thief : సినిమా స్టైల్లో చోరీ.. రైలు బాత్రూం నుంచి తెలివిగా పరార్
288 మంది మృతి, 1,100 మందికి గాయాలు
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఈ ప్రమాదంపై ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 288 మంది చనిపోయారు. సుమారు 1,100 మంది గాయపడ్డారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహంగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్, SMVT బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి.
తాజావార్తలు
-
Suhas Colour Row: నేను తెలుగు ప్రేక్షకులను అనలేదు మహాప్రభో! వివరణ ఇచ్చుకున్న ‘మండాడి’ డైరెక్టర్!
-
iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
ట్రెండింగ్
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!