కుటుంబ ఖర్చులు పెరుగుతున్న తరుణంలో భార్యాభర్తలిద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే కొంత మంది గృహిణులు ఏదైనా జాబ్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. నెల నెల కొంత ఆదాయాన్ని పొందాలని చూస్తుంటారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చే
కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలంటే సంపాదనలో ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. నేడు మీరు చేసే పొదుపు రేపటి మీ భవిష్యత్తును బంగారుమయంగా మారుస్తుంది. ఆర్థిక కష్టాల నుంచి కాపాడుతుంది. అత్యవసర సమయాల్లో పొదుపు చేసిన సొమ్ము ఉపయోగపడుతుంది. అందుకే నేటి రోజుల్లో అందరు పొదుపు మంత్రాన్ని ప�
దేశంలోని అతి పెద్ద భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్.. ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ వల్ల అదిరిపోయే లాభాలను పొందుతున్నారు.. ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్లో ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్ కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా ఒక్కసారిగా పెట్టుబడి పెడ�
కరోనా తర్వాత పరిస్థితుల తర్వాత ఇప్పుడు జనాలు పొదుపు పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా కొన్ని అద్భుతమైన స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు..ఇప్పటికే ఎడ్యుకేషన్, సేవింగ్స్, పెళ్లి వంటి అవసరాలను తీర్చేలా లంప్ సమ్ అమౌంట్ అందించే పథకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్న�