భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆదిత్య-ఎల్ 1 మిషన్ను అంతరిక్షంలోకి ప్రయోగించిన రోజునే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని సోమనాథ్ తెలిపారు. టార్మాక్ మీడియా హౌస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కీలక విషయాన్ని సోమ్నాథ్ బయటపెట్టారు. చంద్రయాన్-3 మిషన్ ప్రయోగ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని సోమనాథ్ తెలిపారు. అయితే, ఆ సమయంలో క్యాన్సర్ ఉందనే విషయం తనకు స్పష్టంగా తెలియదు, దాని గురించి స్పష్టమైన…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించి తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు.
పాలమూరు జిల్లా ప్రజల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించి తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు.
ఆపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ను ఈ రోజు వండర్లస్ట్ ఈవెంట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మాక్స్లను కలిగి ఉంది. లైనప్ యొక్క ప్రో మోడల్లు సరికొత్త టైటానియం బాడీతో వస్తాయి, ఈ సంవత్సరం స్టెయిన్లెస్ స్టీల్ను తొలగించింది. యాపిల్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్లో కొత్త పెరిస్కోప్ లెన్స్ను పరిచయం చేయడం ద్వారా కెమెరాను కూడా అప్గ్రేడ్ చేసింది.. యాపిల్ ఐఫోన్…
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి కూకట్ పల్లి లో నిర్మాణం చేపట్టబోయే తన నూతన వెంచర్ యొక్క బ్రోచర్ లాంచింగ్ ప్రోగ్రాం ను మాదాపూర్ HICC లో ఘనంగా నిర్వహించింది.
రాజకీయం, ప్రజాసేవలో ఉంటూ.. కళల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని గ్లోబర్ స్టార్ రాంచరణ్ అన్నారు. అలాంటి అరుదైన, మంచి మనసున్న వ్యక్తి మన రాజ్య సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అని రాంచరణ్ తెలిపారు.
పేదలే కాకుండా ఎక్కడ ఎటువంటి వైద్య సహాయం వచ్చి రవాణా కోసం ఎదురు చూసే వారికి 108 అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అంబులెన్స్ సేవలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నాయి.