Home
Latest Telugu News
Latest Telugu News News
-
Ministry of Environment: వయనాడ్ ప్రమాదం తర్వాత కేంద్రం అలర్ట్.. 6 రాష్ట్రాలకు గ్రీన్ ప్రొటెక్షన్!
వయనాడ్లో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం (ఈఎస్ఏ)గా ప్రకటించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
Zomato: దూసుకుపోతున్న జొమాటో షేర్లు..గంటల్లోనే కోట్ల లాభం
ఈరోజు స్టాక్ మార్కెట్ భారీ పతనం మధ్య, ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో షేర్లు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. జూన్ త్రైమాసికంలో అద్భుతమైన పనితీరు ఆధారంగా కంపెనీ షేర్లు దాదాపు 19 శాతం పెరిగి రూ.278.45కు చేరాయి. -
Pingali Venkaiah Jayanti: జాతీయ జెండా రూపకర్త తెలుగోడే..పతాకం డిజైన్ కోసం ఐదేళ్లు శ్రమ
భారతదేశ త్రివర్ణ పతాకం రూపకర్త ఎవరో తెలుసా? ఆయన తెలుగు జాతి రత్నమన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈరోజు (ఆగస్టు 2) మన ప్రియతమ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి. -
Honor Magic 6 Pro: మరో కొత్త ఫోన్ విడుదల చేసిన హానర్..ఫోన్లోనే ఫొటోగ్రఫీ!
హానర్ మరో కొత్త ఫోన్ ని విడుదల చేసింది. అదే హానర్ మ్యాజిక్ 6 ప్రో. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. గత జనవరిలో చైనాలో ఆవిష్కరించిన హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్ను ఫిబ్రవరిలో సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. -
Poco M6 Plus 5G: ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ గురూ..ఫీచర్స్ అదుర్స్!
పోకో కంపెనీ భారత మార్కెట్లో మరో కొత్త ఫోన్ విడుదల చేసింది. అదే పోకో ఎం6 ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ గురువారం లాంచ్ అయ్యింది. -
Arijit Singh: బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కి ఏమైంది..? తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్
బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే స్థాయిలో ఉంటుంది. అతను ప్రపంచంలో ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా.. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. తాజాగా అర్జిత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అర్జిత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. READ MORE: Business Idea : బొప్పాయి సాగు చేయండి.. రూ.15లక్షలు సంపాదించండి యూకేలో బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్… -
Wayanad: 4రోజుల తర్వాత శిథిలాల నుంచి సురక్షితంగా నలుగురు..308కి చేరిన మరణాలు
కేరళలోని వాయనాడ్లో జులై 30 ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా ఇంకా శిథిలాల నుంచి సజీవంగా ఉన్న వ్యక్తులు బయటకు వస్తున్నారు. -
Supreme Court: వ్యవస్థీకృత వైఫల్యం కాదు.. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు తుది తీర్పు
నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఇది వ్యవస్థీకృత వైఫల్యం కాదన్న నిర్ధారణకు వచ్చామని కోర్టు పేర్కొంది. -
Sri Lanka Team: శ్రీలంకపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఐదుగురు బ్యాట్స్మెన్స్ వీరే..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీద భారీ రికార్డులు నమోదయ్యాయి. గతంలో శ్రీలంకపై రోహిత్ 264 పరుగులతో తన అతిపెద్ద వన్డే ఇన్నింగ్స్ను ఆడాడు. -
Exclusive: పెరిగిన రైల్వే వ్యయం..సేవలు అధ్వానం..రైల్వేలో ఏం జరుగుతోంది?
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఏడు పెద్ద రైల్వే ప్రమాదాలు జరిగాయి. వాటిలో నాలుగు రైళ్లు పట్టాలు తప్పడం వల్ల సంభవించాయి. గతేడాది జరిగిన అతిపెద్ద ప్రమాదాలను అస్సలు మర్చిపోలేం.
తాజావార్తలు
-
Chiranjeevi: “గుండె ఎడమ వైపు కాదు.. కుడి వైపు! ‘చిరంజీవి’ మూవీ షాకింగ్ కాన్సెప్ట్!
-
Dell 15 2026: ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్, 15.6-అంగుళాల డిస్ప్లేతో.. డెల్ 15 2026 ల్యాప్టాప్ విడుదల
-
Nitish Kumar Bihar Strategy: బీహార్ను విడిచేది లేదు.. సర్కార్పై ఓ కన్నేసి ఉంచుతా..! నితీష్కుమార్ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఇదేనా?
-
Om Shanti Disco Shanti: దెయ్యాలకే చుక్కలు చూపించే పిచ్చోళ్లు!
-
Lenskart controversy: ఒక్కరోజే లెన్స్కార్ట్కు రూ.4,500 కోట్లు లాస్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
-
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!