రేపు మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఅర్ఎస్ పార్టీ నేతలు, పాల్గొన్న ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, breaking news, latest news, telugu news, big news, minister ktr, balka suman
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో 1324 కోట్ల రూపాయల విలువైన పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. breaking news, latest news, telugu news, Nama Nageswara Rao, minister ktr, cm kcr
కొద్ది సేపటి లో ఇంటికి వెళ్లాల్సిన మహిళా కానిస్టేబుల్ మృత్యు ఒడిలోకి వెళ్ళింది... మొదటి సారిగా రామాలయం వద్ద వున్న స్లుయిస్ లో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇది.. భద్రాచలం పట్టణంలోని రామాలయం వద్ద జరిగిన ఘోర ఘటన... breaking news, latest news, telugu news, head constable passes away, minister ktr
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజు రోజుకు పార్టీల్లో చేరికలు జోరు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీజేపీ గూటికి మాజీమంత్రులు కృష్ణ యాదవ్, చిత్తరంజన్ చేరారు. breaking news, latest news, telugu news, etela rajender
మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఅర్ఎస్, కాంగ్రెస్ లోపల కలిసి ఉండి బయటికి కొట్లాడినట్టు నటిస్తున్నాయని విమర్శించారు డీకే అరుణ. breaking news, latest news, telugu news, dk aruna, cm kcr, brs, bjp
ఈషా గుప్తా.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలివుడ్ ఇండస్ట్రీలో ఉన్న బోల్డ్ నటీమణులలో ఈషా గుప్తా కూడా ఒకరు. బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన ముఖ్య పాత్రల్లో కనిపించిన ఈషా గుప్తా.. ఎక్స్పోజింగ్ లో అస్సలు మొహమాటం పడదు.. హాట్ అందాలతో యువతను రెచ్చగొడుతుంది.. సెక్స్ సైరన్ అనే ఇమేజ్ కూడా తెచ్చుకున్న ఈ భామ.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలను బయట పెట్టింది..…
సరిహద్దు భద్రతా దళం (BSF) మరియు పంజాబ్ పోలీసులు ఈ రోజు రాష్ట్రంలోని అమృత్సర్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న రాజతాల్ అనే గ్రామం నుండి డ్రగ్స్ నిండిన కోక్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ద్వారా ఈ ప్రాంతంలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి నిర్దిష్ట ఇన్పుట్లను స్వీకరించిన తర్వాత శోధన ఆపరేషన్ను ప్రారంభించారు. పాకిస్తాన్లోని మాదకద్రవ్యాల స్మగ్లర్లు ఉపయోగించే కొత్త విధానం అని గుర్తించారు.. సైనికులు చైనీస్ నిర్మిత డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం…
మహబూబాబాద్ జిల్లా కోర్టు సెన్సేషనల్ తీర్పును ఇచ్చింది. మూడేళ్ల కిత్రం జరిగిన బాలుడి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్షను విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందసాగర్కు మరణశిక్ష వేసింది.
టాలివుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని హీరోగా బోయపాటి తెరకెక్కించిన ‘స్కంద’ మూవీ భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హై వోల్టేజ్ యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, లవ్ ట్రాక్ వంటి అంశాలతో బోయపాటి శ్రీను తన మార్క్తో ఈ మూవీని తెరకెక్కించాడు.. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచిది హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను అందుకుంది.. రామ్ కు ఇస్మార్ట్ శంకర్…