Nama Nageswara Rao : భారతదేశంలో ఏకైక రైతు నాయకుడు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో 1324 కోట్ల రూపాయల విలువైన పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. నాడు ఎన్టీఆర్ సాధించలేకపోయినదాన్ని నేడు ఆయన శిష్యుడు కేసీఆర్ సాధ్యం చేసి చూపించబోతున్నారని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం సత్తుపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణతో రైతు కష్టాలు తొలగాయన్నారు.
Also Read : Theft of shoes: బూట్లు దొంగిలించిన దొంగ కోసం పోలీసుల గాలింపు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
భారతదేశంలో ఏకైక రైతు నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని పార్లమెంట్ లో రైతుల పక్షన పోరాటాలి అని కేసిఆర్ నాకు ప్రతిసారి చేప్పేవారని, గతంలో అప్పులు ఆత్మహత్యలు జరిగేవన్నారు. పోరాడి సాధించుకున్న తరువాత తెలంగాణలో రైతన్నకు పేద్దపీట వేసిన నాయకుడు కేసీఆర్ అని ఆయన అన్నారు. ప్రప్రంచ వ్యాప్తంగా పర్యటనలు చేసి కంపెనీలు పెట్టించిన నాయకుడు కేటీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. బయట 12 రాష్ట్రల నుండి యువత వచ్చి మన తెలంగాణలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటేనే అది మనం సాధించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత అని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించండని ఆయన కోరారు.
Also Read : Ayodhya idol: అయోధ్యలోని ఓ రహస్య ప్రాంతంలో తయారవుతున్న రాముడి శిల్పం
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!