టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘గామి ‘.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపిస్తాడు..దర్శకుడు విద్యాధర్ కటిగకు ఇది డ్రీమ్ ప్రాజెక్టుగా ఉంది. ఈ చిత్రం కోసం అతడు ఆరేళ్లుగా పని చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. మార్చి 8వ తేదీన గామి సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో నేడు ఈ సినిమా నుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు..…
టీడీపీ-జనసేన కలయిక ఒక పాశుపతాస్త్రమని.. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ 'రా కదలి రా' బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపైనే దృష్టి పెట్టామన్నారు. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి కియా పరిశ్రమను తీసుకొచ్చామని.. ఇప్పుడు ఎకరా 2 కోట్లు ఉంది, మనం ఉంటే ఎకరా 5 కోట్లు అయ్యేదని ఆయన అన్నారు.
మాజీ మంత్రి, ప్రముఖ నటుడు బాబు మోహన్ ప్రజా శాంతి పార్టీలో చేరారు. ఆయనకు ఆ పార్టీ అధినేత కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఈ మేరకు కేఏ పాల్ ప్రకటించారు.
ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాగే ఓటీటీలో కూడా సినిమాలు ప్రతివారం విడుదల అవుతాయి.. థియేటర్లలో హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి.. ప్రతి వారం లాగా, ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి.. తెలుగులో పెద్దగా మూవీలు లేనప్పటికీ డబ్బింగ్ మూవీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి..అలాగే ఈ వారం ఓటీటీలోకి సూపర్ హిట్ లు రానున్నాయి. వాటిలో హనుమాన్ ఒకటి. థియేటర్స్ లో హనుమాన్…
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమా చేస్తున్నాడు.. అనేక యాడ్ లలో కనిపిస్తుంటాడు.. ఇక ఈయన తాజాగా నటించిన చిత్రం గురించి తెలిసిందే.. బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది..సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బేస్ట్ యాక్షన్ డ్రామాలో అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.. అనిల్ కపూర్, అలాగే బిపాసా భర్త కరణ్…
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రేపు మంగళగిరిలో టీడీపీ 'జయహో బీసీ' బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభలో టీడీపీ- జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ ప్రకటించనుంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఆ తర్వాత లాల్ సలామ్ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించారు.. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. స్టోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాలో యంగ్ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు.. భారీ అంచనాల నడుమ గత నెల 9 నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. తెలుగుతో పాటు తమిళ్ లోనూ పెద్దగా ప్రేక్షకుల ఆదరణ…
బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. మరోవైపు వరుస యాడ్స్ లలో కనిపిస్తుంది.. తెలుగులో ప్రభాస్ సరసన సాహో సినిమా చేసింది.. ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేక పోయిన కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొంది.. అయితే గత కొన్నాళ్లుగా శ్రద్ధా కపూర్ బాలీవుడ్ రచయిత రాహుల్…