నేడు కోటి దీపోత్సవంలో ఆరవ రోజు. వైకుంఠ చతుర్దశి వేళ విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. శ్రీ స్వరూపానందగిరి స్వామీజీ, శ్రీ అవధూతగిరి మహారాజ్ స్వామీజీలు అనుగ్రహ భాషణం.. శ్రీ మంగళంపల్లి వేణుగోపాల శర్మ ప్రవచనామృతం.. భక్తులచే శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాలకు కోటి పుష్పార్చన.. ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం.. పల్లకీ వాహన సేవ.. వివిధ సంస్క్మృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి..