Allu Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. ‘AA 22’గా ఇది ప్రచారం అవుతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అట్లీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏదైనా ఒక్క ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది.. ఈ చిత్రంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి మేం ట్రై చేస్తున్నాం.
టాలీవుడ్కి కూడా సుపరిచితుడు అయిన కోలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్ ‘మురుగదాస్’.. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న చిత్రాలు చేస్తూ వస్తున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలు తమిళ్తో పాటు తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించాయి. సోషల్ కాజ్ సబ్జెక్ట్కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి.. రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి సినిమాలతో సంచలనం సృష్టించారు మురుగదాస్. తెలుగులో కూడా డబ్ అయి ఘన విజయాన్ని సాధించాయి ఈ చిత్రాలు. అంతేకాదు.. ఆయన సినిమాలను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్…
నాచురల్ స్టార్ నాని రీసెంట్ గా దసరా సినిమా తో భారీ విజయం అందుకున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించడం జరిగింది.పాన్ ఇండియా స్థాయి లో సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమా సుమారు 100 కోట్ల కు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.నాని కెరీర్ లోనే దసరా సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వెంటనే నాని మరో సినిమాను కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే.ఈ…
Eesha Rebba: టాలీవుడ్ బ్యూటీ, అచ్చ తెలుగందం ఈషా రెబ్బ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అందం, అభినయం ఉన్నా ఈషా ఎందుకో స్టార్ గా వెలుగలేకపోయింది.
Bharathi Raja:కోలీవుడ్ దర్శక దిగ్గజం భారతీ రాజా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం కడుపునొప్పితో ఆయన చెన్నైలోనో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్టు తెలుస్తోంది.
ఒక డైరెక్టర్ కి హిట్ పడితే పొగరు ఎక్కువ అవుతుందని కోలీవుడ్ డైరెక్టర్ మిస్కిన్ అనడం ప్రస్తుతం కోలీవుడ్ లో సంచలనం రేపుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు బెంచ్ మార్క్ అయిన మిస్కిన్ తాజాగా జరిగిన ‘సెల్ఫీ’ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” సినిమా రంగానికి వచ్చే కొత్త దర్శకులు తమ మొదటి సినిమా హిట్ అవ్వగానే వారి ఆలోచన మారిపోతుంది. తమ తదుపరి చిత్రంతో ఈ ప్రపంచాన్నే మార్చేయొచ్చు…
చిత్ర పరిశ్రమలో విడాకుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. స్టార్లు ఒకరి తరువాత ఒకరు విడాకులు ప్రకటిస్తూ అభిమానులకు షాక్ లను ఇస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత.. ఇటీవల ధనుష్ విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ బాలా తన భార్యతో లీగల్ గా విడిపోయారు. ఇటీవలే ఆయనకు ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. 17 ఏళ్ల క్రితం ముత్తు మలర్ తో బాలా వివాహం జరిగింది. వీరికి ఒక పాప.…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరగా ఆమె నిశ్శబ్దం సినిమాతో అభిమానులను పలకరించింది. ఇక మద్యమద్యలో హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఎయిర్ పోర్టు లో కనిపించడం తప్ప స్వీటీ దర్శనం కూడా లేదు. ఇక ఇటీవలే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా ఒప్పుకున్నది. మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన అనుష్క నటించనుంది.అయితే…
చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు భయాందోళలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తాజాగా తమిళ్ డైరెక్టర్ ఎం.త్యాగరాజన్ మృతి చెందారు. రోడ్డుపక్కన అనాథ శవంలా ఆయన మృతదేహం పడిఉండడం మనసును కలిచివేస్తోంది. కోలీవుడ్ లో విజయ్ కాంత్, ప్రభు లాంటి హీరోలతో ‘వెట్రి మేల్ వెట్రి’, ‘మానగంకావల్’ సినిమాలను తెరకెక్కించిన ఎం.త్యాగరాజన్ గురువారం ఉదయం ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డుపక్కన శవంలా కనిపించారు. ఆయనను పలువురు స్థానికులు గుర్తుపట్టడంతో ఈ విషయం…