అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడింది. నవంబర్ 5న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు మంగళవారం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అమెరికాలో గత 170 ఏళ్లుగా అధ్యక్ష ఎన్నికలు మంగళవారమే జరుగుతున్నాయి. ఇది 1840 సంవత్సరంలో ప్రారంభమైంది. 1845 సంవత్సరంలో, యూఎస్ కాంగ్రెస్ ఒక చట్టం చేసింది. దాని ప్రకారం నవంబర్ మొదటి వారంలోని మంగళవారం అధ్యక్ష ఎన్నికలకు నిర్ణయించబడింది.
ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు.
ఒకప్పుడు గ్రంథాలయం లేని ఊరు, పట్టణం వుండేదికాదు. కాలక్రమేణ టెక్నాలజీ పెరిగిందనే సాకుతో గ్రంథాలయాలు కనిపించకుండా పోతున్నాయి. విజయవాడలో రామ్మోహన గ్రంధాలయ సందర్శనకు వచ్చిన ఉప రాష్ట్రపతి తాజా పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంధాలయం, దేవాలయం, సేవాలయం ప్రతీ ఊరిలో ఉండాలి. రోజులు మారాక గ్రంధాలయాలు కనపడటం లేదు. గతంలో రామ్మోహన గ్రంధాలయంలో ఉపన్యసించే వాడిని. పుస్తకం అందరి చేతిలో ఉండాలి. పుస్తకాలు చదవడం అందరూ అలవరుచుకోవాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సర్ధార్ వల్లభాయ్ పటేల్…