ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ లు కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితం కూడా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం.. తర్వాత పిలల్లు.. మళ్లీ యధావిధిగా సినిమాలు. ప్రతి ఒక్కరూ ఇదే ఫాలో అవుతున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఒకరు. ఈ ఏడాది జూలైలో పాప ‘సరాయా’కు జన్మనిచ్చిన ఆమె.. తాజాగా మాతృత్వం తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చేసిందో వివరించింది. ముఖ్యంగా హృతిక్ రోషన్ సరసన నటించిన…
అమ్మతనం ఒక స్త్రీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తల్లిగా మారిన తర్వాత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తూ, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం సహజం. ఈ అనుభూతికి సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. ఆలియా భట్, దీపికా పడుకొణె వంటి నటీమణులు తల్లిగా మారిన తర్వాత వచ్చిన మార్పుల గురించి బహిరంగంగా పంచుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా చేరింది. కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు జూలైలో ఆడబిడ్డ పుట్టిన విషయం…
బాలీవుడ్ హాట్ కపుల్ కియారా అడ్వాణీ – సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు అభిమానులకు సంతోషకరమైన వార్త చెప్పారు. ఈ జంట తాజాగా తల్లిదండ్రులు అయ్యారు. ముంబయిలోని రిలయన్స్ ఆసుపత్రిలో కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన కియారా-సిద్ధార్థ్ జంట, తాజాగా తమ జీవితంలో కొత్త శకం ప్రారంభించింది. ఈ వార్తపై వారి ఫ్యాన్స్, బాలీవుడ్ సెలబ్రిటీలు…