కారు ట్రైల్ వేస్తానని నమ్మబలికి కారుతో సహా ఉడాయించిన దుండగుడు. OLX ఆన్ లైన్ లో కారు అమ్మకానికి పెట్టి మోసపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం పల్లేవాడ గ్రామంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన చాట్ల వంశీ కృష్ణ అనే యువకుడు ఉన్నత విద్యను పూర్తి చేసి ఉద్యోగం లేకపోవడంతో కారు నడుపుకుంటూ జీవనం సాగించాలని ఫైనాన్స్ లో కారు కొన్నాడు. మూడు నెలలు గడిచాక కారు కిస్థిలు కట్టలేక ఫైనాన్స్…
మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి సంచళన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో నన్ను ఎదురించే మొనగాడు ఎవడు ..!? అంటూ ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్లో మనస్పర్థలు ఉన్నాయి.. కానీ.. మర్రి శశిధర్ రెడ్డి కూల్ పర్సన్ అని చెప్పుకొచ్చారు. నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళను బీజేపీ పక్కన పెట్టిందని, అలాంటివి అన్ని పార్టీల్లో సహజమే అన్నారు. సీనియర్ లను అవమానించే అంతటి శక్తి మాన్ ఎవరు లేరని పేర్కొన్నారు. కొన్ని అభిప్రాయాలు…
ఇల్లాలి పొరపాటు వల్ల తన ప్రాణమే పోయింది. ఓ మహిళ వంట నూనె అనుకుని పురుగుల మందుతో కూర చేసిన ఘటన ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెంలో చోటుచేసుకుంది. తాను మొదటగా తిన్న మహిళ.. అనంతరం తన భర్త, కూతురికి వడ్డించింది. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది.