HYDRA : హైదరాబాద్ నగరంలోని చెరువుల సంరక్షణ, అభివృద్ధికి హైడ్రా (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) ప్రత్యేక చర్యలు చేపడుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల పలు చెరువులను పరిశీలించి, అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖాజాగూడాలోని కొత్త కుంట చెరువులో ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వంశీరామ్ బిల్డర్స్ ప్రతినిధులతో మాట్లాడి చెరువులో వేసిన మట్టిని…
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఆరు కోట్ల విలువైన స్థలం కబ్జా చేసారు. ఖాజాగూడ సర్వే నెంబర్ 27 గల ప్రభుత్వ స్థలానకి జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ లో అక్రమ మార్గాన ఇంటి నెంబర్ తీసుకుని, తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి NOC సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కబ్జారాయుళ్ళు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు కబ్జాదారుల పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో కబ్జారాయుళ్ళను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు గచ్చిబౌలి పోలీసులు. ఖాజాగూడకు…